👉 ఆంధ్రప్రదేశ్ group 1 & group 2 మరియు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యేలా మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడును 👉 APPSC GROUP 1 & GROUP 2 - https://t.me/APPSCgroup1_group2
APPSC పరీక్షల షెడ్యూల్ విడుదల..
గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 28న (9.30 నుంచి12 వరకు) పేపర్-1, 30న పేపర్-2(ఉ.9.30 నుంచి12 వరకు), మ.2.30 నుంచి 5 వరకు పేపర్-3పరీక్షలు నిర్వహించనుంది..
ఈ నెల 18న హాల్టికెట్లు రిలీజ్ అవుతాయి..
గ్రౌండ్ వాటర్ సర్వీసులో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాలకు APR 28, 29 తేదీల్లో పరీక్షలు..
5 రోజుల్లో మెగా DSC నోటిఫికేషన్ - నారా లోకేష్
Читать полностью…సచివాలయంలో నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం..
ఉదయం 11 గంటలకు CM చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం..
జాతీయ SC కమిషన్ నుంచి వచ్చిన SC వర్గీకరణపై నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గం..
ఈ గ్రూప్ లో ఉన్న ప్రతీ యొక్క నిరుద్యోగి ట్విట్టర్ అకౌంట్స్ క్రియేట్ చేసికొని మన ట్విట్టర్ పేజీ ని తప్పనిసరిగా ఫాలో అవ్వండి.
https://x.com/apgrp2aspirants?t=XEfaFW4VstnoAS45WqzeSA&s=09
1) అక్టోబర్ 2024 లో మెగా డిఎస్సీ
2) నవంబర్ 6 న మెగా డీఎస్సీ
3) డిసెంబర్ 2024 లోపు మెగా డీఎస్సీ నియామకాలు
4) ఎస్సీ వర్గీకరణ తర్వాత మెగా డీఎస్సీ
5) ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మెగా డీఎస్సీ
6) జూన్ లో బడులు తెరిచేనాటీకి మెగా డీఎస్సీ ద్వారా నియామకాలు పూర్తి
7) ఆర్డినెన్సు చేయగానే మెగా డీఎస్సీ
8) రెండు రోజుల్లో మెగా డీఎస్సీ
9) వారం రోజుల్లో మెగా డీఎస్సీ
10) ఈ నెలలోనే మెగా డీఎస్సీ
11) రేపే మెగా డీఎస్సీ
12) త్వరలో మెగా డీఎస్సీ
13) వీలైనంత త్వరలో మెగా డీఎస్సీ
14) ఎటువంటి న్యాయ వివాదాలు లేకుండా మెగా డీఎస్సీ
మెగా DSC మీద ప్రభుత్వాల వైఖరి..
దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో పెరిగిందో ఈ సంఘటన చూస్తే మరొకసారి అర్ధం అవుతుంది..
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికెషన్స్ లేక కుటుంబ ఆర్థిక పరిస్థితులు మరియు వయస్సు మీద పడటంతో ఏదొక జాబ్ కోసం జాబ్ మేళా కి భారీ సంఖ్యలో హాజరు అయ్యి రోడ్ల మీద ఎదురు చూస్తున్న నిరుద్యోగులు..
ఈ ఉత్తర్వులలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాలలో పొజిషన్ వివరాలను ఇవ్వడం జరిగింది. జిల్లాల వారీగా NO ఉన్నవారు మిగులు ఉద్యోగులుగా ఉంటారు
👉డిజిటల్ అసిస్టెంట్ లు మిగులు ఉద్యోగులు - 663 మంది
👉పంచాయతీ సెక్రటరీ లు మిగులు ఉద్యోగులు - 2042 మంది
👉మహిళా పోలీస్ లు మిగులు ఉద్యోగులు - 5497 మంది
👉వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లు మిగులు ఉద్యోగులు - 999 మంది
రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 పోస్టులకి సంబందించి మొత్తం సచివాలయ ఉద్యోగుల మిగులు - 9201 మంది
ఈ 9201 మిగులు ఉద్యోగులను ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్ట్లులతో భర్తీ చేయకుండా నిరుద్యోగులకు కూడా నోటిఫికెషన్స్ రూపంలో అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వానికి మా విన్నపం
/channel/AP_COURT_JOBS_2025
/channel/AP_COURT_JOBS_2025
ఇక మళ్ళీ మళ్ళీ వాయిదాలు లేకుండా చివరి యుద్ధం ఈ నెల 16th నే అని మనం అందరం భావిద్ధాం..
Читать полностью…సచివాలయాల పునర్వ్వ్యవస్థికరణ తరువాత మిగులు సచివాలయ సిబ్బందిని ఇతర శాఖల్లోకి సర్దుబాటు..
దీని వల్ల రాబోవు కొత్త నోటిఫికేషన్స్ మీద ప్రభావం. ప్రస్తుతం ఉన్న ఖాళీలు చాలా వరకు తగ్గుతాయి..
MPDOల ఖాళీలన్నీ పదోన్నతుల ద్వారానే భర్తీ..
నేరుగా నియామక ప్రక్రియకు స్వస్తి - సర్విస్ రూల్స్ కు సవరణ..
గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు ఓడినవాడు విచారంగా ఉంటాడు అవి రెండు శాశ్వతం కాదని తెలిసిన వాడు నిత్యం ఆనందంగా ఉంటాడు..
Читать полностью…రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయ్..?
కోర్ట్ కేసు ఏమవుతుంది..?
అని అడిగితే ఎలా తెలుస్తుంది..
మేము కూడా మీలాగే ఆస్పిరంట్స్ మే కదా..
కోర్ట్ కేసులు అంటూ సమయం వృధా చేసుకుంటున్నారు.. టెలిగ్రామ్ గ్రూప్ ల్లో అన్యాయం జరిగింది అని గంటలు గంటలు మనం సొల్లు చాటింగ్స్ చేస్తుంటే కోర్ట్ తీర్పు ఏం మారదు.. కోర్ట్ లో జరిగే వాదనలు బట్టే తీర్పు వస్తుంది..
కోర్ట్ తీర్పుల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ సమయం వృధా చేసుకుంటూ మానసికంగా ఇబ్బంది పడటం కంటే..
ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి జాబ్ క్యాలెండర్ మనం సాధించుకుంటే అందరికి ఉపయోగకరంగా ఉంటుంది..
కోర్ట్ కేసు లు అంటూ గ్రూప్ ల్లో msgs చేయడం వల్ల ప్రిపేర్ అయ్యే అభ్యర్థులుకి కూడా వాళ్ళ మైండ్సెట్ మారిపోయి ప్రిపేర్ అవ్వరు అని ఇంతవరకు ఈ 42k గ్రూప్ లో కేసు లు గురించి msgs గాని మరియు వాయిస్ చాట్ లు గాని ఇంతవరకు పెట్టలేదు..
ఉద్యోగం కోసమే మీరు ఉన్నట్లు అయితే సమయం వృధా చేసుకోకుండా ప్రిపేర్ అవ్వండి.. ఎంతో సీరియస్ గా ఎంతో కమిట్మెంట్ తో కస్టపడి చదివితేనే ఉద్యోగాలు రావట్లేదు ఈ రోజుల్లో.. అలాంటిది రోజుకి టెలిగ్రామ్ గ్రూప్ లలో గంటలు గంటలు సొల్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ చదివితే ఉద్యోగాలు వస్తాయా ఆలోచించండి..
మన దగ్గర మనం చదువుకుని తెచ్చుకున్న డిగ్రీ పట్టా తప్పా మన దగ్గర ఇంకేం లేదు ప్రస్తుతం.. పోనీ బయటకి వెళ్లి ఏదొక పని చేసుకుందాం అనుకున్నా కూడా మన దగ్గర ఎలాంటి స్కిల్ లేదు..
ప్రస్తుతం 90% అభ్యర్థులు 21 to 27 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నారు కాబట్టి మీకు ఇంకా అర్ధం కావట్లేదు..
ఒక్కసారి రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకుని ప్రస్తుతం నా వయస్సు 28- 30 సంవత్సరాలు నాకు ఎలాంటి జాబ్ లేదు నా భవిష్యత్ ఏంటి అని ఒక్కసారి ఆలోచించండి.. మీ గుండెల్లో భయం పుట్టకపోతే నన్ను అడగండి.. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు అనుభవంతో చెప్తున్నా
అందరి పరిస్థితులు ఒకలా ఉండవు సొల్లు చెప్పే వాడి పరిస్థితి బాగుండి ఉంటుంది అందుకే వాడు సమయం వృధా చేసుకుంటాడు .. మరి మన కుటుంబ పరిస్థితి ఏంటి మనం కూడా అలాగే చేస్తే మన పరిస్థితి ఏంటి?
చాలా మందికి తెలియకా టెలిగ్రామ్ గ్రూప్ ల్లో ఉండే సొల్లు చూస్తూ ఏ గ్రూప్ ల్లో ఏ msgs లు చేస్తున్నారు అని వాటిని చదువుకుంటూ వాటి గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేస్తున్నారు..
ఒక్కటి గుర్తుపెట్టుకోండి టెలిగ్రామ్ లో కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది సబ్జక్ట్ ఉండదు.. సబ్జక్ట్ కేవలం బుక్స్ లో ఉంటుంది..
మనం టెలిగ్రామ్ లో గంటలు గంటలు ఉంటూ చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం కానీ సబ్జక్ట్ నేర్చుకోవట్లేదు.. జాబ్ కి కావాలసింది ఇన్ఫర్మేషన్ కాదు సబ్జక్ట్..
ఇంతవరకు జాబ్స్ తెచ్చుకుని సెటిల్ అయిన వాళ్ళని అడగండి.. జాబ్స్ కొట్టిన వాళ్లలో 95% మందికి టెలిగ్రామ్ అంటే ఎంటో కూడా తెలీదు.. తెలీదు అంటే వాళ్ళు కేవలం వాళ్లకి కావాల్సింది చూసుకుని వెళ్ళిపోతారు.. ఏ గ్రూప్ లలో ఏ msgs పెట్టారు అని చదవరు..
మీ ప్రేపరషన్ కి ఇబ్బంది కలిగించేది ఏదైనా దానికి మీరు దూరంగా ఉండండి.. అవసరం లేదు అనికుంటే ఈ గ్రూప్ నుంచి అయినా సరే లెఫ్ట్ అయిపోయి ప్రిపేర్ అవ్వండి.. మన జీవితాలకి ఉద్యోగం కంటే మనకి ఈ గ్రూప్ లు ఏం ఎక్కువ కాదు..
India Stands No.1 in the World with a population of 1,460,599,073 as on Tuesday, April 1, 2025 based on Worldometer’s elaboration..
India 2025 population is estimated at 1,463,865,525 people at mid-year. India population is equivalent to 17.78% of the total world population. India ranks number 1 in the list of countries (and dependencies) by population. The population density in India is 492 per Km² (1,275 people per mi²). The total land area is 2,973,190 Km² (1,147,955 sq. miles). 37.08% of the population is urban (542,742,539 people in 2025)..
రాష్ట్ర వ్యాప్తముగా పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎక్సమ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్డులు అప్రమత్తము, అలెర్ట్ గా ఉండి మీ ప్రేపరషన్ ని వేగవంతం చేయండి.
Читать полностью…SC వర్గీకరణ జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ గడువు మరో నెల (11/04/25 నుండి 10/05/25) పెంపు..
Читать полностью…ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సంఖ్యలో ఉద్యోగ విరమణలు..
భారీ సంఖ్యలో ఏర్పడనున్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు..
/channel/GROUPII_COURT_CASES
/channel/GROUPII_COURT_CASES
త్వరలో AP లో జాబ్ క్యాలెండర్ సాధించడమే లక్ష్యముగా అన్ని విద్యార్థి, యువజన సంఘాలను కలుపుకొని ఉమ్మడి కార్యాచరణ మొదలుపెడదాము. జాబ్ క్యాలెండర్ కోసం వేచి ఉండే మిత్రులు అందరు ఈ గ్రూప్ లో జాయిన్ ఆవ్వండి.
/channel/AP_JOB_CALENDAR
/channel/AP_JOB_CALENDAR
AP లో గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్..
పరీక్షా విధానంలో మార్పులు..
AP లో APPSC గ్రూప్ 1 పరీక్షా విధానంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక నుంచి మెయిన్స్ పరీక్షకు వైట్ పేపర్ తో కూడిన బుక్లెట్ ను మాత్రమే అందజేస్తామని తెలిపింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు రూల్డ్ బుక్లెట్ స్థానంలో తెల్ల పేపర్లు ఇవ్వాలని APPSC కార్యదర్శి పి.రాజబాబు గారు ప్రకటించారు. ఈ మేరకు పరీక్షలు బాల్ పాయింట్ పెన్నుతో మాత్రమే రాయాలని తెలిపారు. స్కెచ్ పెన్నుతో రాస్తే మాల్రాక్టీసు కింద గుర్తిస్తామని పేర్కొన్నారు.
మా సచివాలయ ఉద్యోగులకి ప్రమోషన్స్ ఇస్తే మీకు ఏమైంది అని కొంతమంది వ్యక్తులు ఈ msg గురించి msgs పెడుతున్నారు..
వాళ్లకి చెప్తున్నా నేను కూడా సచివాలయ ఉద్యోగినే ఇంత వరకు ఎప్పుడు చెప్పలేదు..
సచివాలయ ఉద్యోగులకి ప్రొమోషన్స్ ఇవ్వడం తప్పు కాదు.. కానీ కనీస అర్హతలు మరియు సర్వీస్ రూల్స్ ఫాలో అవ్వకుండా ప్రమోషన్స్ ఇవ్వడం తప్పు అంటున్నా..
నేను సచివాలయ ఉద్యోగిని అని జరుతున్న తప్పును సమర్దించను..
సచివాలయ ఉద్యోగులతో వేరే శాఖల్లోని ఖాళీను భర్తీ చేస్తే మరియు కనీస అర్హతలు సర్వీస్ రూల్స్ ఫాలో అవ్వకుండా ప్రమోషన్స్ తో ఖాళీలను భర్తీ చేస్తే.. ఆ జాబ్స్ కోసమే సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల పరిస్థితి ఏంటి అంటున్నా..
మీకు ప్రమోషన్స్ లేకపోతే ఎలా అయితే ఇప్పుడు భాద పడుతున్నారో.. నిరుద్యోగులకి జాబ్స్ రాకపోతే వాళ్ళు కూడా అంతే బాధపడతారు కదా..మీలాగే కదా అందరు
సచివాలయాల రేషనలైజేషన్..
👉 సచివాలయ ఉద్యోగుల్లో ముందుగా మిగిలిన surplus ఉద్యోగులను గుర్తిస్తారు
👉 హోదాల వారీగా వారి యొక్క సీనియారిటీ ప్రకారం సీనియారిటీ లిస్టులు రెడీ చేస్తారు
👉 తర్వాత ఖాళీలు ఉన్న పోస్టులకు కౌన్సిలింగ్ ద్వారా వీరితో భర్తీ చేస్తారు
👉 అయినా మిగిలిన వారిని Aspirational ఉద్యోగులుగా తీసుకుంటారు
👉 అయినప్పటికీ మిగిలిన ఉద్యోగులను వేరే శాఖల్లో విలీనం చేసుకుంటారు
👉 వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు జీవో లు జారీ చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్లబోతుంది
👉 సుమారు 15500ల మంది మిగులు సచివాలయ ఉద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వమే అధికారికం గా ఇచ్చిన సమాచారం లో పేర్కొంది
👉 ఈ 15500ల మందిలో కొంతమంది కి గ్రూప్ 2 స్థాయి ఉద్యోగాలను ప్రమోషన్ పేరుతో భర్తీ చేస్తోంది
👉 ఇంకొంత మందిని వివిధ శాఖల్లో ఖాళీలను వీరితో భర్తీ చేస్తోంది
👉 ఎటు చూసిన వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారుగా 5000 - 7000 పోస్టులను సచివాలయ ఉద్యోగులతో భర్తీ చేస్తోంది
👉 ప్రభుత్వం ఒకవేళ కొత్త నోటిఫికేషన్స్ ఇచ్చినా కూడా అన్నీ పోస్టులను ఇలా సచివాలయ ఉద్యోగులతో భర్తీ చేసుకుంటూ పోతే ఇక నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? అరకొర పోస్టులతో నోటిఫికెషన్స్ ఇస్తారు
APPSC కార్యదర్శిగా గురువారం విజయవాడ APPSC కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన పి.రాజబాబు గారు..
Читать полностью…ఈసారి అయినా గ్రూప్ 2 అభ్యర్థులకి న్యాయం దక్కుతుందేమో చూద్దాం..
Читать полностью…విద్యాశాఖలో సంస్కరణలు, మెగా DSC తదితర అంశాలపై అధికారులతో సమీక్షించాను. జూన్ నాటికి విద్యాశాఖలో సంస్కరణలు పూర్తిచేసి సాధ్యమైనంత త్వరగా మెగా DSC ప్రకటనకు ఏర్పాట్లు చేయాలి - నిన్న జరిగిన సమావేశంలో నారా లోకేష్ గారు
#AndhraPradesh
ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డుంబ్రిగూడ లో పర్యటనలో భాగంగా లైబ్రరీ అండ్ సైన్స్ నిరుద్యోగుల తరపున సుమారు 20 సంవత్సరాలనుండి నోటిఫికేషన్స్ విడుదల చెయ్యలేదు అని వినతి పత్రం గ్రీవెన్స్ ద్వారా అందించడం జరిగింది..
Читать полностью…తెలంగాణ లో ఇలా ఉంది..
కాని AP లో మాత్రం ఇంత వరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు..
ఇంకేమైనా అంటే జాబ్ క్యాలెండర్ అంటారు.. అది ఎప్పుడు ఇస్తారో కూడా ఎవరికి తెలీదు
జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారో మాకు అదైనా స్పష్టత ఇవ్వండి..
Dear students.. INDIAN GEOGRAPHY live class is running now in our C GURU app.. pls attend
Читать полностью…